14, జులై 2014, సోమవారం

ఈ చిత్రమేమిటో చెప్పండి?

డీడీ సప్తగిరిలో ఆణిముత్యాలు కార్యక్రమం గూర్చి చెప్పను కదా.అదే కార్యక్రమంలో ఈ రోజు ఒక చలనచిత్రం ప్రారంభం అయింది.

నిర్మలకి ఇద్దరు కూతుర్లు,రాజసులోచన మరియు సావిత్రి.రాజ సులోచన డాక్టర్ కావలనుకుంటుంది.అలాగే పరీక్ష కూడా పాసవుతుంది.నిర్మల భర్త చనిపోతూ సూర్యకాంతం కొడుకు,జగ్గయ్య కి రాజసులోచన ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఆఖరి కోరిక కోరి చనిపోతాడు.కానీ రాజసులోచనకేమో ఇష్టం ఉండదు.ఓ పక్క నుండి తనకి బాలయ్య అనే డాక్టర్ పరిచయమవుతాడు.ఆమె అతణ్ని ప్రేమిస్తూ ఉంటుంది.రాజ సులోచన-జగ్గయ్య పెళ్ళికి ముహూర్తాలు కూడా ఖరారయ్యిపోతాయి.

ఇదీ ఈరోజు జరిగింది.మరి ఇది ఏ చిత్రమో చెప్తారా??

2 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...